ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుమీద ఉమ్మారు.. అధికారులు ఝలక్ ఇచ్చారు!

ABN, First Publish Date - 2020-04-26T00:36:36+05:30

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. రోడ్లపై ఉమ్మి వేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని ఎనిమిది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి : లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. రోడ్లపై ఉమ్మి వేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలోని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన, రోడ్లపై ఉమ్మిన 342 మందికి రూ.31,700 జరిమానా విధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-04-26T00:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising