ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచ.. నిలిచిపోయిన వాహనాలు

ABN, First Publish Date - 2020-03-24T17:19:07+05:30

కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలోకి రాకపోకలను గ్రామస్తులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి వాహనాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలోకి రాకపోకలను గ్రామస్తులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి వాహనాలను నిలిపివేశారు. అయితే ఈ ఒక్క రోడ్డే శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకు వెళ్లే లింక్ రోడ్డు కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Updated Date - 2020-03-24T17:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising