ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-02-22T19:41:52+05:30

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కురిక్యాల గ్రామానికి చెందిన కెంచ కనుకవ్వ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కనుకవ్వ శరీరంపై నుండి లారీ దూసుకెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రగాయాలైన కొమరయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-02-22T19:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising