ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు

ABN, First Publish Date - 2020-04-01T12:06:02+05:30

నేటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి.. అందుకుతగ్గ ఏర్పాట్ల మధ్య రాష్ట్రంలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,695 కేంద్రాలను నెలకొల్పగా.. 77.73 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రైతుల డిమాండ్‌, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-04-01T12:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising