ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదు’

ABN, First Publish Date - 2020-10-08T00:10:55+05:30

కేసీఆర్ గతంలో ఎన్నికలను కలెక్షన్స్‌గా మార్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డితో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కేసీఆర్ గతంలో ఎన్నికలను కలెక్షన్స్‌గా మార్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ దుబ్బాక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఉద్యమంలో పోరాడిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు ఈ ఉప ఎన్నికలో కర్రకాల్చి కేసీఆర్‌కు వాత పెట్టడం ఖాయమని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-10-08T00:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising