ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీల ఆరోగ్య భద్రతపై కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2020-03-23T23:26:57+05:30

ఖైదీల ఆరోగ్య భద్రతపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి జైలులో 2వేల మంది ఖైదీలు ఉన్నారని, 200మంది జైలు ఉద్యోగులు ప్రతిరోజు నగరంలోకి వచ్చి వెళ్తుంటారని, జైలులో కనీసం సానీటైజర్ ఫెసిలిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖైదీల ఆరోగ్య భద్రతపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి జైలులో 2వేల మంది ఖైదీలు ఉన్నారని, 200మంది జైలు ఉద్యోగులు ప్రతిరోజు నగరంలోకి వచ్చి వెళ్తుంటారని, జైలులో కనీసం సానీటైజర్ ఫెసిలిటీ కూడా లేదన్నారు. ఇప్పటికే పలు దేశాలు ఖైదీలకు బెయిల్ ఇచ్చి పంపే చర్యలు చేపట్టాయని తెలిపారు. ఖైదీలకు బెయిల్‌ ఇవ్వడంపై ఆలోచించాలని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ కోరారు.

Updated Date - 2020-03-23T23:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising