ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబానీ, అదానీలకోసమే కొత్త చట్టాలు: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2020-12-06T02:17:53+05:30

ఢిల్లీలో అన్నదాతల పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఎన్నికలపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీలో అన్నదాతల పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆయన విమర్శించారు. మోదీ తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు అవుతున్నాయని మండిపడ్డారు. అంబానీ, అదానీల కోసమే మోదీ కొత్త చట్టాలు తెచ్చారని విమర్శించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 6,380 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కౌలు రైతులు.. రైతులే కాదని కేసీఆర్ తేల్చిపారేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Updated Date - 2020-12-06T02:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising