ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడబిడ్డలకు ‘డబుల్‌ బెడ్‌ రూం’

ABN, First Publish Date - 2020-05-13T09:35:57+05:30

ఆడబిడ్డలకు ఎంత కష్టం!’ శీర్షికన ఈనెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పం దించింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమతకు ఉద్యోగ నియామక పత్రం.. రూ.15 లక్షల విరాళాలు 
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


హైదరాబాద్‌/చొప్పదండి, మే 12(ఆంధ్రజ్యోతి): ‘ఆడబిడ్డలకు ఎంత కష్టం!’ శీర్షికన ఈనెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పం దించింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో తల్లిదండ్రుల మృతి తో అనాథలైన అక్కాచెల్లెళ్లకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లును కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక మంగళవారం మంజూరు చేశారు. పెద్ద కుమార్తె నేరేళ్ల సమతకు ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి గంగుల కమాలాకర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అందజేశారు. ఆమెకు కరీంనగర్‌ మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు.


చిన్న కూతురు మమతకు రుక్నాపూర్‌ కస్తుర్బా గాంధీ పాఠశాలలో 7వ తరగతిలో చేర్పిస్తామని మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ)కి కలెక్టర్‌ నివేదించారు. రూ.5 వేల ఆర్థిక సాయంతో పాటు 60 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేసినట్లు వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన దాతలు మంగళవారం నాటికి రూ.15 లక్షల విరాళాలు ఇచ్చారు.

Updated Date - 2020-05-13T09:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising