ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వారియర్‌గా రెంటాల కేశవరెడ్డి

ABN, First Publish Date - 2020-05-27T11:07:12+05:30

సామాజిక కార్యకర్త, 39వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డిని అలెయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుబేదారి, మే 26: సామాజిక కార్యకర్త, 39వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డిని అలెయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కరోనా వారియర్‌గా ఎంపిక చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన సేవలను గుర్తించి కరోనా వారియర్‌గా ఎంపిక చేసినట్లు సంస్థ సభ్యులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేయగా, వారిలో కేశవరెడ్డికి చోటు దక్కడంతో నియోజకవర్గ లీడర్లు, కార్యకర్తలుకేశవరెడ్డికి అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-05-27T11:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising