ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఇళ్లకే నిత్యావసరాలు పంపాలి: నారాయణ

ABN, First Publish Date - 2020-04-05T08:28:54+05:30

పేదల ఇళ్ల వద్దకు నిత్యావసర సరుకులను పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. సీపీఐ గ్రేటర్‌ కార్యదర్శి ఈటీ నర్సింహ ఆధ్వర్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సింగరేణి కార్మికులకు పూర్తి వేతనాలివ్వాలి: చాడ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల వద్దకు నిత్యావసర సరుకులను పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి  కె.నారాయణ డిమాండ్‌ చేశారు. సీపీఐ గ్రేటర్‌ కార్యదర్శి ఈటీ నర్సింహ ఆధ్వర్యంలో శనివారం ఫిలింనగర్‌ వినాయక్‌నగర్‌ ప్రాంతాల్లోని వలస కార్మికుల కుటుంబాలకు ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ బియ్యం, తదితర నిత్యావసరాలను పంపిణీ చేశారు. సింగరేణి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-04-05T08:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising