ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి: చాడా

ABN, First Publish Date - 2020-10-04T21:42:04+05:30

బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని  సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ.. దేశ ప్రజలపై లేదని తప్పుబట్టారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు దుర్మార్గ పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తాయి. తెలంగాణలోనూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-04T21:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising