ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం.. ఆపై మూత్రశాలలో పడేసి..

ABN, First Publish Date - 2020-09-09T12:47:32+05:30

గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. సికింద్రాబాద్‌లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రపతి రోడ్డులోని రైల్వే వంతెన పక్కన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. సికింద్రాబాద్‌లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రపతి రోడ్డులోని రైల్వే వంతెన పక్కన ఉన్న మూత్రశాలలో మంగళవారం ఉదయం ఓ మహిళ(35) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై దుస్తులు లేవు, దుప్పటి కప్పి ఉంది. ఆమెపై రెండు రోజుల క్రితం మరో ప్రాంతంలో అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని మూత్రశాలలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-09T12:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising