ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి

ABN, First Publish Date - 2020-08-13T10:01:36+05:30

విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి చెందాడు. పరిగి మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన రుమ్మ రాజు(30), బుధవారం పొలం దగ్గర పత్తిచేనుకు మందును పిచికారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి చెందాడు. పరిగి మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన రుమ్మ రాజు(30), బుధవారం పొలం దగ్గర పత్తిచేనుకు మందును పిచికారి చేశాడు. తర్వాత బోరుమోటారును స్టార్ట్‌ చేసేందుకు వెళ్లగా దానికి వైరు తేలి ఉండడంతో రాజు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-13T10:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising