ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ABN, First Publish Date - 2020-04-08T09:56:22+05:30

యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మండల సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మండల సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాదేశాల మేరకు మండల పరిధిలోని కీసర, భోగారం, చీర్యాల్‌, కరీంగూడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, వైస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-08T09:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising