ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ABN, First Publish Date - 2020-12-01T05:01:22+05:30

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

నూతన విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌదరిగూడ: మండల పరిధిలోని లాల్‌పహాడ్‌ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మూడో రోజు సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధాన్యాదివాసం, హోమం, క్షీరాభిషేక పూజలు నిర్వహించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ లక్ష రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించినట్లు ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ మచ్చా సుధాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కవిత, జడ్పీటీసీ స్వరూప, ట్రస్ట్‌ సభ్యులు సంకోజు లక్ష్మీనారాయణ, ఆకారపు నాగరాజు, పడకంటి వెంకటేష్‌, గోపాల్‌రెడ్డి, గున్నాల శేఖర్‌, చందూ, మాధవరెడ్డి, బోయ రాంచంద్రయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising