ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

ABN, First Publish Date - 2020-09-30T06:49:02+05:30

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు. మండల పరిధి కుర్మిద్ద ఉన్నత పాఠశాలకు చెందిన అచ్చన మల్లేష్‌ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మంగళవారం మల్లే్‌షను వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా బుధవారం పదవీ విరమణ చేయనున్న వినోద్‌కుమార్‌ను టీఎ్‌సయూటీఎఫ్‌ నాయకులు ఎమ్మార్సీ భవన్‌లో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు నర్సింహ, లక్ష్మణ్‌, అంజయ్య, శ్రీకాంత్‌, ఆంజనేయులు, కృష్ణయ్య, యాదయ్య,కృష్ణవేణి, శేఖర్‌, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T06:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising