ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2020-08-03T10:14:07+05:30

ప్రతి ఒక్క రూ ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి


మేడ్చల్‌ : ప్రతి ఒక్కరూ ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎంపీపీ  తన ఇంటి పరసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.

Updated Date - 2020-08-03T10:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising