ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ స్థలం హద్దులను గుర్తించాలి

ABN, First Publish Date - 2020-06-04T09:20:52+05:30

నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వర ఆలయ స్థలం హద్దులను గుర్తించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి నర్సింలు బుధవారం తహసీల్దార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌ 75 తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆలయ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి 


 బషీరాబాద్‌ :  నీళ్లపల్లి  ఏకాంబర రామలింగేశ్వర ఆలయ స్థలం హద్దులను గుర్తించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి నర్సింలు బుధవారం తహసీల్దార్‌ షౌఖత్‌అలీకి  వినతిపత్రం అందజేశారు. ఆలయ సమీపంలో కొంతమంది రైతులకు భూములున్నాయని, వారు ఏటేటా ఆలయం స్థలంలోకి చొచ్చుకొని వస్తుండటంతో ఆలయ ప్రాంగణ స్థలం కుదించుకుపోతోందన్నారు. భూ ముల సర్వే చేయించాలని కోరారు. అలాగే పాత ఇస్మాయిల్‌పూర్‌లో నాలుగు ఎకరాల గ్రామకంఠం కబ్జాకు గురవుతోందని, ఆ భూమి కూడా ఆలయానికి అప్పగించాలన్నారు. 

Updated Date - 2020-06-04T09:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising