ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు బేఖాతర్‌

ABN, First Publish Date - 2020-05-29T09:49:20+05:30

లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు వ్యా పారులు బేఖాతరు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయంత్రం 7 గంటలు దాటినా యథేచ్ఛగా మద్యం విక్రయాలు


నవాబుపేట : లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఉదయం నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల మాత్రం మద్యం వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదు. నవాబుపేట మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణం సాయంత్రం 7 గంటలు దాటినా విక్రయాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-05-29T09:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising