ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణాను అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2020-12-14T04:45:59+05:30

తెలంగాణాను అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్‌

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి

షాద్‌నగర్‌ రూరల్‌: బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఅర్‌ ఏడేళ్లలో తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేశారని, నియంత్రిత సాగుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశారన్నారు. ధాన్యాన్ని కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఫసల్‌ బీమాను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు బీమా పరిహారం వచ్చేదన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.700కోట్లు ఇస్తే పరీక్షలే చేయలేదని ఆరోపించారు. సమావేశంలో అశోక్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, వెంకటే ష్‌గుప్తా, భూపాలచారి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T04:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising