ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహేతర సంబంధం అనుమానంతో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2020-10-25T05:34:26+05:30

వివాహేతర సం బంధం అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘన తాండూ రుమండలం రాంపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొడ్డలితో నరికిన నిందితుడు  పొలంలో  పడేసిన మృతదేహం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు


తాండూరు రూరల్‌ : వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘన తాండూరు మండలం రాంపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.  గ్రామానికి చెందిన సతీష్‌ (32) శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. రాంచంద్రారెడ్డి  తన భార్య సతీష్‌ వెంట వెళ్లడాన్ని గమనించాడు. ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రాంచంద్రారెడ్డి ఇరువురిని వెంబడించాడు. ఈ క్రమంలో అతని భార్య తప్పించుకుంది. సతీష్‌ దొరికిపోగా, రాంచంద్రారెడ్డి తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో అతనితలపై నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఊరిచివర పొలంలోపడేశాడు. శనివారం తెల్లవారు జామున  నిందితుడు రాంచంద్రారెడ్డి కరన్‌కోట్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2020-10-25T05:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising