ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2020-04-08T09:58:17+05:30

కిరాణ షాపుల్లో నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల: కిరాణ షాపుల్లో నిత్యవసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయీస్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీటీ సురేష్‌ తెలిపారు. మంగళవారం మణికంఠ కిరాణ షాపును తనిఖీ చేశారు. షాపు యజమాని, ప్రజలతో ఆయన మాట్లాడారు. ప్రతి షాపు వద్ద వస్తువుల ధర పట్టిక ఉంచాలని తెలిపారు. వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2020-04-08T09:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising