ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2020-11-26T05:26:13+05:30

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొంరాస్‌పేట్‌: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన బొంరాస్‌పేట్‌ గేట్‌ వద్ద  బుధవారం రాత్రి జరిగింది. మండల కేంద్రానికి చెందిన బ్యాగరి పద్మమ్మ (35) కూలీ పనికి కోసం పరిగికి వెళ్లింది. తిరిగి ఆటో ఎక్కి బొంరాస్‌పేట్‌ గేటు దగ్గర దిగి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పరిగివైపు నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ (కేఏ32ఎఫ్‌ 2360) బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-11-26T05:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising