ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానాశ్రయంలో ప్రయాణికుడి అదృశ్యం

ABN, First Publish Date - 2020-03-11T11:48:46+05:30

విదేశం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శంషాబాద్‌ : విదేశం నుంచి  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అతని బంధువులు ఫిర్యాదు చేడయంతో పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వెస్ట్‌గోదావరి జిల్లా అత్తిలి మండలం వరిగేడు గ్రామానికి చెందిన మణికంఠ (32) క్రితం సింగపూర్‌ వెళ్లాడు. సింగపూర్‌ నుంచి సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మణికంఠ అక్కడినుంచి ఇంటికి వెళ్లలేదు. దీంతో బంధువులు అతని ఆచూకీకోసం వెతికినా జాడతెలియలేదు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా  మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-11T11:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising