ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డి: బీజేపీ నేతల కారు అద్దాలు ధ్వంసం

ABN, First Publish Date - 2020-11-22T17:50:18+05:30

జిల్లాలోని మైలార్ దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్ రెడ్డి నగర్‌లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్ రెడ్డి నగర్‌లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి బీజేపీ పార్టీకి చెందిన పలువురు నాయకుల కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-11-22T17:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising