ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2020-10-17T14:43:15+05:30

జిల్లాలోని శంషాబాద్ మండలం ఉట్ పల్లిగ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం ఉట్ పల్లిగ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గత అర్ధరాత్రి అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. పక్కనే ఉన్న భలరాం అనే వ్యక్తి ఇంటి తాళాలను పగులగొట్టేందుకు దుండగులు యత్నించారు. బాధితుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీంలను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-10-17T14:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising