వరదల్లో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రంజిత్
ABN, First Publish Date - 2020-10-16T18:56:04+05:30
జిల్లాలోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ అప్ప చెరువుకు గండి పడడంతో వరదల్లో కొట్టుకుపోయి మృతిచెందిన కుటుంబాన్ని
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ అప్ప చెరువుకు గండి పడడంతో వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50వేలను ఎంపీ, ఎమ్మెల్యే అందజేశారు.
Updated Date - 2020-10-16T18:56:04+05:30 IST