ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నజియా కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నా

ABN, First Publish Date - 2020-09-30T17:33:28+05:30

ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నజియా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న నజియా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నజియా కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడు మధు యాదవ్‌ను ఉరి తీయాలని ఏబీవీపీ విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ధర్నా  నిర్వహించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మొయినాబాద్ పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-09-30T17:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising