ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వం చాటుకున్న రంగరాజన్‌

ABN, First Publish Date - 2020-06-05T10:00:25+05:30

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గోశాలలో ఉన్న గోవులకు దాణా, పచ్చిగడ్డి, ఇతర ఆహార పదార్థాలను అందజేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోవులకు దాణా, పచ్చిగడ్డి అందజేత


మొయినాబాద్‌ రూరల్‌: ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గోశాలలో ఉన్న గోవులకు దాణా, పచ్చిగడ్డి, ఇతర ఆహార పదార్థాలను అందజేసి చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు సమీపంలో ఉన్న గోశాలలో దాదాపు 300 వరకు గోవులున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గోవులకు సరిగ్గా దాణా, గడ్డి దొరకక ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న రంగరాజన్‌.. గురువారం లారీ ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాణా, ఇతర ఆహార పదార్థాలను అందజేశారు.

Updated Date - 2020-06-05T10:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising