ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-04T05:09:02+05:30

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

సభ్యత్వ నమోదులో పాల్గొన్న గోవర్దన్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌: పాఠశాలలు ప్రారంభించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్దన్‌యాదవ్‌ అన్నారు. గురువారం షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌, షాబాద్‌, హైతాబాద్‌ ఉన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పీఆర్సీ, సర్వీస్‌ రూల్స్‌, ప్రమోషన్లు, బదిలీలు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. ఆరు నెలల నుంచీ విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, ప్రభుత్వం వెంటనే పాఠశాలలను ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, సుదర్శన్‌, హరికృష్ణ, టీచర్లు ఝూన్సీరాణి, నర్సింహులు, మల్లేష్‌, రాఘవేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising