ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు టీచర్ల సమస్యపై ఆర్డీవోకు వినతి

ABN, First Publish Date - 2020-08-22T10:08:16+05:30

తెలంగాణ ప్రైవేటు టీచర్స్‌ కమిటీ పిలుపు మేరకు తాండూరు ఫోరం శుక్రవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు : తెలంగాణ ప్రైవేటు టీచర్స్‌ కమిటీ పిలుపు మేరకు తాండూరు ఫోరం శుక్రవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేటు టీచర్స్‌, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమను ఆదుకోవాలని సంఘం వికారాబాద్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, అధ్యక్షుడు అఖిల్‌, తాండూరు శాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌ కోరారు. 

Updated Date - 2020-08-22T10:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising