ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-08-03T10:12:29+05:30

కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల సీపీఐ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌: కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల సీపీఐ ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మండలంలోని తోల్‌కట్టలో సీపీఐ ఆధ్వర్యంలో గ్రామంలోని కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కార్యదర్శి అమరేందర్‌, నాయకులు నర్సింహరెడ్డి, వెంకటయ్య, తదితరులున్నారు. 

Updated Date - 2020-08-03T10:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising