ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహన ఏది?

ABN, First Publish Date - 2020-03-28T06:52:20+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కానీ చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌ మండలాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సామాజిక దూరం పాటించని అధికారులు, ప్రజాప్రతినిధులు

చేవెళ్ల : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కానీ చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు మా త్రం ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. కరోనాపై ప్రజలకు అవ గాహన కల్పించడానికి బయటకు వస్తున్న వీరు ఎవరికి వారు ఇష్టానుసారం ప్రజలతో కలిసిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాస్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎవరూ సామాజికదూరం పాటించినట్లు కన్పించలేదు. ఇక్కడే కాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే తంతు అని ప్రజలు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-03-28T06:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising