ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌడాపూర్‌లో జలజీవన్‌ మిషన్‌ బృందం

ABN, First Publish Date - 2020-12-04T05:30:00+05:30

మిషన్‌భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలజీవన్‌ మిషన్‌ బృందం శుక్రవారం మండల పరిధిలోని చౌడాపూర్‌ గ్రామాన్ని సందర్శించింది.

మిషన్‌భగీరథ గురించి తెలుసుకుంటున్న జలజీవన్‌ మిషన్‌ బృందం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల: మిషన్‌భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలజీవన్‌ మిషన్‌ బృందం శుక్రవారం మండల పరిధిలోని చౌడాపూర్‌ గ్రామాన్ని సందర్శించింది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ సరఫరా అవుతున్న తాగునీటి గురించి స్థానిక ప్రజలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం బాగుందని అభినందించారు. కార్యక్రమంలో జెఎంఎం టీం ఇన్‌చార్జి సురేష్‌, రమేశ్‌, డీఈఈ సుబ్రమణ్యం, జేఈ ప్రణయ్‌, సర్పంచి రంగారెడ్డి, ఎంపీ టీసీ శంకర్‌, నాయకులు అశోక్‌, కృష్ణ, పాల యాదయ్య ఉన్నారు. 

Updated Date - 2020-12-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising