ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృశ్యమైన మహిళ శవమై..

ABN, First Publish Date - 2020-10-20T06:29:54+05:30

అదృశ్యమై మహిళ శవమై కనిపించిన సంఘటన పరిగి మండలం రాఘవాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన తాండ్ర బాలమణి(38), కూరగాయల కోసం శనివారం ఇంటి నుంచి పరిగికి వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి:  అదృశ్యమై మహిళ శవమై కనిపించిన సంఘటన పరిగి మండలం రాఘవాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన తాండ్ర బాలమణి(38), కూరగాయల కోసం శనివారం ఇంటి నుంచి పరిగికి వెళ్లింది.  తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల దగ్గర వెతికారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కొడుకు వినోద్‌ పరిగి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద కేసు నమోదైంది. సోమవారం సదరు మహిళ రాఘవాపూర్‌ శివారులోని పొలంలో శవమై కనిపిచింది. సీఐ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  అనుమానస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-20T06:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising