ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీని పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-06-18T10:11:12+05:30

శంషాబాద్‌లోని ప్రభుత్వ నర్సరీని మంత్రి కేటీఆర్‌ బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మాతో కలసి పరిశీలించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌  : శంషాబాద్‌లోని ప్రభుత్వ నర్సరీని మంత్రి కేటీఆర్‌ బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మాతో కలసి పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం బాగుందని మంత్రి కేటీఆర్‌ సిబ్బందిని  కొనియాడారు. పెంచుతున్న మొక్కల రకాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌అలీ, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. 

Updated Date - 2020-06-18T10:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising