ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు అండగా ఉంటాం: మంత్రి

ABN, First Publish Date - 2020-10-16T06:30:03+05:30

పేద ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: పేద ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు.  మండల కేంద్రం కీసర గ్రామానికి చెందిన మచ్చాని శ్రీనివాస్‌ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.50వేలు మంజూరు కాగా గురువారం మంత్రి మల్లారెడ్డి ఆయన నివాసంలో శ్రీనివా్‌సకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, నాయకులు శశికాంత్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-16T06:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising