ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2020-12-21T04:09:07+05:30

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

చైర్మన్‌, సభ్యులను సన్మానిస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు మార్కెట్‌ చైర్మన్‌ విఠల్‌నాయక్‌

తాండూరు రూరల్‌: రై తు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తాం డూరు మార్కెట్‌ చైర్మన్‌ విఠల్‌నాయక్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మిట్టబాసుపల్లి, గుంతబాస్పల్లిలో మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.  ఈసందర్భంగా చైర్మన్‌ విఠల్‌నాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఏం రైతు పక్షపాతి అని అన్నారు. రైతుల సక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నరేందర్‌రెడ్డి, జగదీష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు స్వరూపరెడ్డి, గౌతపూర్‌ ఎంపీటీసీ ఉమశంకర్‌, రాందాస్‌, నాయకలు రామలింగారెడ్డి, రాజుపటేల్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-21T04:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising