ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవ చింతనతోనే జన్మ సార్థకం

ABN, First Publish Date - 2020-12-20T04:33:35+05:30

దైవ చింతనతోనే జన్మ సార్థకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి : ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉంటే జన్మసార్థకమవుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడి, మాజీ డీజీపీ అరవింద్‌రావు అన్నారు. పొద్దుటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్టు లో నిర్వహిస్తున్న వాజపేయ మహా సోమయాగంలో వారు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రకమంలో ప్రగతి రిసార్టు సీఎండీ జీబీకేరావు, కార్యదర్శి రాజిరెడ్డి, కన్వీనర్‌ నిర్మలాదేవి, డాక్టర్‌ ఖాదర్‌వలీ, పీసీ శేఖర్‌రెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising