ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకులను విడుదల చేయాలి

ABN, First Publish Date - 2020-09-12T10:04:23+05:30

సెంబ్లీ ముట్టడిలో భాగంగా అరెస్టు చేసిన అఖిల భారత గిరిజిన సమాఖ్య (ఏఐటీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు వెంకన్న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అరెస్టు చేసిన అఖిల భారత గిరిజిన సమాఖ్య (ఏఐటీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు వెంకన్న నాయక్‌, ఇతర గిరిజన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవన్‌నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ప్రభుత్వం అరెస్టు చేసిన ఏఐటీఎఫ్‌ నాయకులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జాదవ్‌ మహేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరంసింగ్‌, జిల్లా సెక్రటరీ రమే్‌షనాయక్‌, వికారాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు బాబునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T10:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising