ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2020-12-14T05:24:16+05:30

ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి

భక్తులతో మాట్లాడుతున్న కమలానందభారతి స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ కమలానందభారతి స్వామి


ఘట్‌కేసర్‌ రూరల్‌: సమాజంలో ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కమలానంద భారతి స్వామి అన్నారు. మండలంలోని అంకుశాపూర్‌ భవానిశంకర శివపంచాయతన శ్రీ స్పటికలింగేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీకమలానందభారతి స్వామి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్తీకమాసం నేటితో ముగియడానికి ఒక్కరోజు ముందు ఆలయానికి వచ్చిన స్వామికి భక్తులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పటికలింగేశ్వరునికి ప్రత్యేకపూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు. దైవసన్నిధిలో కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శోభారాణి, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రావు, వై.శ్రీనివా్‌సరెడ్డి, నర్సింహారెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, పిట్టల రాజు, కాళిదాసు, బద్దం మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T05:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising