ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబీమా కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-08-15T09:35:15+05:30

అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి జ్యోతిశ్రీ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచాల: అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి జ్యోతిశ్రీ తెలిపారు. శుక్రవారం మంచాలలో విలేకరులతో మాట్లాడుతూ రైతుబీమా వివరాలను తెలిపారు. 1961 నుంచి 2002 మధ్యకాలంలో జన్మించిన రైతులందరూ ఈపథకానికి అర్హులని పేర్కొన్నారు. తాజాగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంచాల మండలంలో ఇటీవల 72మంది రైతులు మృతిచెందగా బాధిత కుటుంబాలకు ఒ క్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా రూ.36 కోట్లను పంపిణీ చేసినట్లు వివరించారు.

Updated Date - 2020-08-15T09:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising