ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటికి కొత్తవారొస్తే రూ.వేయి జరిమానా

ABN, First Publish Date - 2020-03-25T12:08:19+05:30

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిగి మండలం నజీరాబాద్‌ పంచాయతీలోకి కొత్తగా ఎవరైన వస్తే, ఆఇంటి యజమానికి రూ.1000 జరిమానా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నజీరాబాద్‌ పంచాయతీ తీర్మానం

పరిగి: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిగి మండలం నజీరాబాద్‌ పంచాయతీలోకి కొత్తగా ఎవరైన వస్తే, ఆఇంటి యజమానికి రూ.1000 జరిమానా విధించాలని తీర్మాణించారు. పంచాయతీ పరిధిలోని నివసిస్తున్న వారి దగ్గరకు బంధువులుగానీ, స్నేహితులుగానీ, ఇతరులు కొత్తగా ఎవరూ రాకూడదని తీర్మానం చేశారు. ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించాలని గ్రామ సర్పంచ్‌ గణేశ్‌ ఒక ప్రకటనలో కోరారు. తీర్మానాన్ని ఉల్లంఘించిన వారికి  వేయిరూపాయల  జరిమానా విధిస్తామని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2020-03-25T12:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising