ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో విగ్రహాల విధ్వంసం.. స్వామి చేతిలోని ఆయుధాలు అపహరణ

ABN, First Publish Date - 2020-09-27T19:09:43+05:30

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ దేవతా విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ దేవతా విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బంగారం వస్తువులతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లడంతో పాటు స్వామి వారి చేతిలోని ఆయుధాలను అపహరించారు. ఆలయ పూజారుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దారుణానికి ఒడిగట్టిన వారిని అరెస్ట్ చేయాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-09-27T19:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising