ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులకు అండగా.. విక్రం రెడ్డి, శిల్పా రెడ్డి, ఆనంద్

ABN, First Publish Date - 2020-10-26T19:05:58+05:30

మొన్నటి భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. తినడానికి తిండి లేక, కొన్ని చోట్ల ఇళ్లను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మొన్నటి భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. తినడానికి తిండి లేక, కొన్ని చోట్ల ఇళ్లను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రముఖ వైద్యులు, లఘు చిత్రాల దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ మిత్రబృందం అండగా నిలిచింది. డాక్టర్ ఆనంద్ తన బంజారా ఎన్జీవో ఆధ్వర్యంలో స్నేహితులు విక్రం రెడ్డి, శిల్పా రెడ్డి సాయంతో హయత్ నగర్  ప్రాంతంలో దాదాపు 500 మంది పేద ప్రజలకు భోజన వసతిని కల్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా కోవిడ్ సహాయక శిబిరాలను మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నానని, ఇంకా దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2020-10-26T19:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising