ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సతులకు బదులు పతులు!

ABN, First Publish Date - 2020-12-16T05:23:37+05:30

సతులకు బదులు పతులు!

అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యేతో సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు

శంకర్‌పల్లి: అధికారిక సమావేశంలో ప్రజాప్రతినిధుల భర్తలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొనటాన్ని పలువురు విమర్శించారు. శంకర్‌పల్లి మండల పరిషత్‌లో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో రూర్బన్‌ నిధుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, డీఆర్డీవో పీడీ ప్రభాకర్‌, పీఆర్‌ డీఈ జగన్‌రెడ్డి, ఎంపీడీఓ సత్యయ్య పాల్గొన్నారు. జడ్పీటీసీకి బదులు ఆమె భర్త గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపాల్‌ పాల్గొనటం విమర్శలకు తావిచ్చింది. 

Updated Date - 2020-12-16T05:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising