ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహిణి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-10-27T11:08:41+05:30

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆద్రా్‌సపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎంసీపల్లి మండలం ఆద్రా్‌సపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మి(50) భర్త శ్రీనివాస్‌ కొడుకు సాయికుమార్‌లు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట రూరల్‌: ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆద్రా్‌సపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎంసీపల్లి మండలం ఆద్రా్‌సపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మి(50) భర్త శ్రీనివాస్‌ కొడుకు సాయికుమార్‌లు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఇంట్లో భర్తతో గొడవపడింది. సోమవారం ఉదయం ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను ఆరాతీయగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. 

Updated Date - 2020-10-27T11:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising