ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు అండగా ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-05-17T09:30:53+05:30

కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమె ల్యే ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. శనివారం మండల పరిధి లోని శ్రీకృష్ణ ఫార్మా కంపె నీలో ఆయన కార్మికుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమె ల్యే ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. శనివారం మండల పరిధి లోని శ్రీకృష్ణ ఫార్మా కంపె నీలో ఆయన కార్మికుల జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కంపె నీల్లో పనిచేస్తున్న కార్మికు లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


వారికి ఏమైనా కార్మికులకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకుడు గణేష్‌గుప్తా, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసీ తన్వీరాజు, చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, సర్పంచ్‌ లక్ష్మయ్య, ఎంపీటీసీ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T09:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising