ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-03T05:10:03+05:30

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని  బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌  నుంచి  6ఈ-025 విమానంలో అక్బర్‌మోహినొద్దీన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో అతని వద్ద 299.190 గ్రాముల  బంగారం పట్టుబడింది. బంగారాన్ని కరిగించి కంప్యూటర్‌ మౌస్‌లా తయారు చేసి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-12-03T05:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising