ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-08-20T10:10:39+05:30

వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో వెంకటేశం అన్నారు. బుధవారం మన్‌మర్రి గ్రామంలో నల్లరేగడి పొలాల్లో పత్తి పంటను పరిశీలించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌ : వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో వెంకటేశం అన్నారు. బుధవారం మన్‌మర్రి గ్రామంలో నల్లరేగడి పొలాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పత్తి పంటలో వడల తెగులు వస్తున్నందున్న పొలాల్లో నీరు నిలువకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలతో దెబ్బతినకుండా రైతులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, రైతులు ఉన్నారు. 

Updated Date - 2020-08-20T10:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising